Republic Day: భారతదేశానికి స్వతంత్రం వచ్చి, గణతంత్రంగా అవతరించినంత వరకూ ఎవరు పాలించారు | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2021-01-26
Просмотров: 116365
Описание:
స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ భారతదేశానికి ప్రధాన మంత్రి ఉన్నా, దేశాధినేతగా రాష్ట్రపతి మాత్రం లేరు. రాష్ట్రపతి బదులు ఆరవ జార్జ్ ఈ దేశానికి చక్రవర్తిగా కొనసాగారు. ఆరవ జార్జ్ 1948 జూన్ వరకూ చక్రవర్తిగా, ఆపై 1950 జనవరి వరకూ రాజుగా కొనసాగారు.
#RepublicDay #India
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: