తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Автор: Eenadu
Загружено: 2025-09-13
Просмотров: 4309
Описание: తిరుపతిలో ఇవాళ తొలి జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఏపీ మహిళా మంత్రులు, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి, ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీలు రోహిణి, సుధా నారాయణమూర్తి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజయ్.. శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. #eenadunews #apnews #tirumala
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: