పాల్వంచలో విస్తృతంగా సిపిఐ ఎన్నికల ప్రచారం | MLA Kunamneni Sambasiva Rao
Автор: DD NEWS Telangana
Загружено: 2026-02-04
Просмотров: 159
Описание: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సిపిఐ బలపరిచిన అభ్యర్థుల తరపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోరారు. అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం-పాల్వంచ ప్రాంతాలను కలిపి కార్పొరేషన్గా మార్చాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చానని గుర్తుచేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 'డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ'ని కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: