నల్లగొండలో భారీ రైస్ మిల్లింగ్ కుంభకోణం బట్టబయలు… రూ.43 కోట్ల అక్రమాలు | Prime9 Nalgonda
Автор: Prime9 Nalgonda
Загружено: 2026-02-26
Просмотров: 241
Описание:
#nalgondadistrict #telangananews #telugunews #prime9nalgonda #policeinvestigation #breakingnews #telanganapolice #economicoffence
నల్లగొండ జిల్లా..
నల్లగొండ జిల్లాలో భారీ రైస్ మిల్లింగ్ కుంభకోణం బట్టబయలు..
ప్రభుత్వ ధాన్యం అక్రమ విక్రయం..ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
సుమారు రూ. 43 కోట్ల ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించిన నిందితులు..
కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
రవీంద్ర నగర్కు చెందిన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మ అరెస్ట్..
కేసులో మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు..
కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకుని.. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా అక్రమ విక్రయాలు..
సుమాంజలి, వరలక్ష్మి, మనోహర రైస్ మిల్లుల ద్వారా భారీ అక్రమాలు..
నిందితుల వద్ద నుంచి రూ. 1.09 లక్షల నగదు, బెలెనో కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం..
13,170 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి ప్రభుత్వానికి గండి కొట్టిన వైనం..
నల్లగొండ రూరల్, చిట్యాల, మునుగోడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు..
కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి బృందాన్ని అభినందించిన ఎస్పీ..
| Subscribe |
| Prime9 Nalgonda |
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: