రామచంద్రపురంలోఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు
Автор: Skyvision News
Загружено: 2026-01-18
Просмотров: 17
Описание: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పసలపూడి బైపాస్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం , జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఓటమి పార్టీ నాయకులు సమక్షంలో మంత్రి సుభాష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మంత్రి సుభాష్ మాట్లాడుతూ.... ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి గా రికార్డు సాధించారన్నారు. ఎన్టీఆర్ పాలనకు కేంద్రంగా మారి ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. పేద ప్రజల పాలిట దేవునిగా, రాజకీయవేత్తలకు దార్శనిక నాయకుడుగా, రాజకీయాల్లో ప్రజా పాలనకు నాంది పలికిన యుగ పురుషుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, రూరల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కాజులూరు మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, కే గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, కొమన వీర్రాజు, ఎస్ కే పి పి ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, గరికపాటి సూర్యనారాయణ, కూటమి పార్టీ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: