పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోతవరం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
Автор: VEGHA 9 NEWS TELUGU
Загружено: 2026-03-14
Просмотров: 7
Описание:
పోలవరం జిల్లా...
రంపచోడవరం డివిజన్
యాంకర్ వాయిస్:- విద్యార్థుల భోజనాలలో నాణ్యత కోల్పోయిన గుడ్లు
వాయిస్ ఓవర్:-
దేవీపట్నం మండలం పోతవరం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనాల్లొ నాణ్యత కోల్పోయిన కోడిగుడ్లు.
ఈవిషయం తెలుసుకున్న స్తానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పాఠశాలను సందర్శించారు.
పాఠశాలలోని విద్యార్థుల ఆహారానికి సంబంధించిన రైస్ గుడ్లు కూరగాయలను ఎమ్మెల్యే శిరీష పరిశిలించారు.
విద్యార్థులు తినే గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వలనే నల్లని మచ్చలతో ఫంగస్ ఏర్పడిందన్న ఎమ్మెల్యే.
వారానికి ఒకసారి రావలసిన స్టాక్, మూడు వారాలకి కలిపి ఒకేసారి రావడంతోనే ఇలా జరిగిందని తెలిపారు.కోడిగుడ్లు వేసే కాంట్రాక్టర్ తో మాట్లాడి అవసరమైతే కాంట్రాక్టర్ ని కూడా మారుస్తామని తెలిపారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన సూచించారని తెలిపారు. విద్యార్థుల ఆహార విషయంలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు.#vegha9news #telugu #polavaram #ap #education #
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: