మినిమమ్ బ్యాలెన్స్ పేరిట ₹19,000 కోట్లు వసూలు! 😳 బ్యాంకులు నిజంగా సామాన్యుడిని దోచుకుంటున్నాయా?
Автор: STRAIGHT POINT TELUGU
Загружено: 2026-03-12
Просмотров: 85
Описание:
మినిమమ్ బ్యాలెన్స్ పేరిట ₹19,000 కోట్లు వసూలు! 😳 బ్యాంకులు నిజంగా సామాన్యుడిని దోచుకుంటున్నాయా?
#MinimumBalance
#BankCharges
#BankingNews
#HDFCBank
#ICICIBank
#AxisBank
#PNB
#SBIBank
#FinanceNews
#TeluguNews
గడిచిన మూడేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల పేరుతో బ్యాంకులు మొత్తం ₹19 వేల కోట్లు వసూలు చేశాయి అని కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman పార్లమెంట్లో వెల్లడించారు.
ప్రైవేట్ బ్యాంకుల్లో HDFC Bank, Axis Bank, ICICI Bank వంటి బ్యాంకులు వేల కోట్ల రూపాయలు ఖాతాదారుల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో Punjab National Bank, Bank of Baroda, Indian Bank కూడా భారీగా చార్జీలు వసూలు చేశాయి.
అయితే State Bank of India మాత్రం 2020 నుంచే సేవింగ్స్ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను పూర్తిగా రద్దు చేసింది.
👉 అసలు ప్రశ్న ఏమిటంటే…
మినిమమ్ బ్యాలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి?
బ్యాంకులు ఈ రూల్ ఎందుకు పెట్టాయి?
ఇంకా ఏ బ్యాంకుల్లో ఈ చార్జీలు కొనసాగుతున్నాయి?
ఈ వీడియోలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్ వెనుక అసలు కారణాలు, బ్యాంకుల వ్యూహం, సామాన్యుడిపై పడుతున్న భారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
👍 వీడియో నచ్చితే Like చేయండి
🔁 మీ ఫ్రెండ్స్తో Share చేయండి
🔔 మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం Subscribe చేయండి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: