పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు
Автор: C NEWS VIJAYAWADA
Загружено: 2026-03-02
Просмотров: 4
Описание:
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో
2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని, ఆ తరువాత కొన్ని అనుమతులు మాత్రమే కేంద్రం ఇచ్చిందని ఆలోచన పరుల వేదిక కన్వీనర్ ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు.
పర్యావరణ అనుమతుల పేరుతో డిలే చేసామని జైరామ్ రమేష్ ఆనాడు చెప్పారు అని,
ఆ తరువాత అనేక పరిణామాలు వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
2019లో కొన్ని కారణాల వల్ల కాఫర్ డ్యామ్ మూయకుండా ఆ గ్యాప్లు అట్లాగే ఉంచటంతో
ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రావడంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాపనులు ఆపివేశారని తెలిపారు.
జగన్ పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు సడన్గా ఆగిపోయినాయిని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్న ప్రాజెక్టు, అప్రూవ్ చేసిన కాంట్రాక్టు, టెండరు.. దాన్ని ఎందుకు ఆపరాన్ని ప్రశ్నించారు.
ఇప్పుడు అయినా కూటమి సర్కార్ కేంద్రం తో మాట్లాడి పోలవరం పూర్తి చేసెలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: