రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న ---రాజీవ్ రెడ్డి యువసేన*
Автор: Kurnool district Ysrcp Talks
Загружено: 2025-12-12
Просмотров: 116
Описание:
రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న ---రాజీవ్ రెడ్డి యువసేన
----------------------------------------------------
వైస్సార్సీపీ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎర్రకోట రాజీవ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్షలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది
దీక్షకు ముందుగా విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి దీక్ష శిభిరం నుండి మాచని సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు
*నినాదాలతో మారుమోగిన ఈ ర్యాలీ అనంతరం తిరిగి దీక్ష శిబిరానికి చేరుకుని, ప్రజల ఆశయాలకు ప్రతీకగా రిలే నిరాహార దీక్షను ఘనంగా ప్రారంభించారు*.
రాజీవ్ రెడ్డి యువసేన నాయకులు రాళ్లదొడ్డి చాంద్ బాషా గారు మాట్లాడుతూఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో ఆదోని జిల్లా సాధన కోసం చేస్తున్న ఈ పోరాటం ప్రజల భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉందని పేర్కొన్నారు
*అదే విధంగా దేశం లోనే అత్యధిక వెనుకబడ్డ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పశ్చిమ ప్రాంతమైన ఆదోని ప్రాంతం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని,ఆదోని జిల్లా అయితే అభివృద్ధి పథంలోకి వస్తుందని విద్యా,వైద్యం, రోడ్డు రవాణా వ్యవస్థ, పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయని ఐదు నియోజకవర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు*.
ఆదోని ని జిల్లా చేస్తే కలిగే ప్రయోజనాల ను కూడా ఆయన వివరిస్తూ
👇👇👇👇👇👇👇👇👇
💥*ప్రస్తుతం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం, ఆదోని జిల్లా ఏర్పడితే 50 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చి ప్రజలకు సులభతరం అవుతుంది*.
💥*మన ప్రాంతానికి ఎల్ఎల్సీ ద్వారా తాగునీరు, సాగునీరు అందుబాటులోకి వస్తాయి*.
💥*విద్య & వైద్యం రంగాల్లో మరింత చేరువైన సౌకర్యాలు పెరుగుతాయి*.
💥*దాదాపు 63 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడటంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువ అవుతుంది*
💥ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం, వలసలు తగ్గడం వంటి ప్రయోజనాలను ప్రజలు అందుకుంటారు అని ఈ సందర్బంగా తెలియజేసారు
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న నేతలు:🍀🍀🍀
👉*జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఇమ్రాన్ నవాజ్*
👉*జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి*
👉*నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు చాంద్ బాషా*
👉*నియోజకవర్గ వాలంటీర్స్ విభాగ అధ్యక్షులు SK. బాబూలాల్*
👉*గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులు చికెన్ రాజా*
👉*ఎమ్మిగనూరు & నందవరం మండల యువజన/విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఉసెని, సూర్య ప్రకాశ్ రెడ్డి*
👉*గోనెగండ్ల మండల ప్రచార కమిటీ అధ్యక్షులు నాగల్దిన్నే మహమ్మద్*
యస్సీ సెల్ కార్యదర్శి నాగేష్
👉*నందవరం మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మోహన్ రెడ్డి*
👉*రాళ్లదొడ్డి గ్రామ కార్యదర్శి నూర్ బాషా*
✨*అలాగే రాజీవ్ రెడ్డి యువసేన సభ్యులు గువ్వలదొడ్డి గిడ్డయ్య*
✨*సిరాలదొడ్డి గ్రామ యువత: ఉల్తీ రామకృష్ణ యాదవ్,కేశవ యాదవ్ (స్కూల్ చైర్మన్), సాయి కుమార్, రవి కుమార్, రాజు*
✨*గోనెగండ్ల యువత: భరత్ రెడ్డి, బోయ శ్రీను, అశోక్*
✨*నాగల్దిన్నే యువత: ఇంతియాజ్, నరసింహ, షఫీ*
✨*రాళ్లదొడ్డి యువత: డి.జీ. ఫణీంద్ర, మునిస్వామి*
*మరియు వివిధ గ్రామాల నుండి యువత ఈ కార్యక్రమానికి హాజరై ఆదోని జిల్లా ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు*.🙏🙏
#YemmiganurYsrcp
#Yemmiganuarincharge
#YemmiganurRaajevReddyYuvaSena
#RajeevReddyYouth
#RajeevReddyLeadership
#StudentYouthJAC
#NiraharaDiksha
#RelayHungerStrike
#WeWantAdoniDistrict
#YouthVoice
#PeoplesMovement
#JusticeForAdoni
#AdoniDistrictNow
#UnitedForAdoni
#FightForOurFuture
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: