‘వారణాసి’ బీజీఎం పై ఆస్కార్ విన్నర్ కీరవాణి సెన్సేషన్ కామెంట్స్! | మహేష్ బాబు రుద్రుడిగా రచ్చ🔥
Автор: STRAIGHTPOINT TELUGU
Загружено: 2026-02-21
Просмотров: 8501
Описание:
‘వారణాసి’ బీజీఎం పై ఆస్కార్ విన్నర్ కీరవాణి సెన్సేషన్ కామెంట్స్! | మహేష్ బాబు రుద్రుడిగా రచ్చ🔥
#VaranasiMovie #MaheshBabu #Rajamouli #Keeravani #KichchaSudeep #TollywoodUpdates #PanWorldMovie #TeluguCinema #RRRTeam #SSMB #VaranasiUpdate #TeluguMovieNews
సూపర్ స్టార్ Mahesh Babu నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది! దర్శక ధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఆస్కార్ విన్నర్ M. M. Keeravani తాజాగా బీజీఎం వర్క్స్పై సూపర్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి బీజీఎం పనులు స్టార్ట్ కానున్నాయట!
ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ కాగా, కెన్యా – హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. జార్జియాలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ‘రామాయణం’ టచ్ ఉన్న మైథాలజీ పార్ట్ హైలైట్ కానుందట. రుద్రుడిగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
ఇక కన్నడ స్టార్ Kichcha Sudeep ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో Eega, Baahubali: The Beginning లో రాజమౌళితో కలిసి పనిచేసిన సుదీప్… మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుందా? అన్నదే హాట్ టాపిక్!
రూ.1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
👉 ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను Subscribe చేయండి!
👍 వీడియో నచ్చితే Like & Share చేయండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: