అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న ప్రముఖులు
Автор: Rv 99News
Загружено: 2026-02-19
Просмотров: 10
Описание:
ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈరోజు ఉదయం 10 గంటలకు టీవీఎస్ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్ గారు హెలికాప్టర్ ద్వారా దిగువ అహోబిలం చేరుకొని శ్రీ అహోబిలం మఠం లోని శ్రీ మాలోల స్వర్ణ నరసింహ స్వామిని దర్శించుకొని అహోబిలం 46వ పీఠాధిపతి ఆశీర్వదం చేసుకొని దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిని దర్శించుకున్నారు.
వీరి వెంట ఆళ్లగడ్డ టిడిపి నాయకుడు శ్రీ భూమా విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు.: పారవేట మహోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ అసిస్టెంట్ కమిషనర్ మరియు గద్వాల్ జోగులాంబ దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు వేద పండితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దిగువ అహోబిలంలోని 46వ పీఠాధిపతి స్వామీజీ ఆశీర్వాదం చేసుకొని మేల తాళాలతో దిగువ అహోబిల నరసింహస్వామి దర్శించుకొని తిరిగి ఈరోజు చివరి రోజైనా పారువేట మహోత్సవమైన రుద్రవరం లోని శ్రీ పార్వేట నరసింహస్వామి పల్లకిని దర్శించుకుని ఆ పట్టు పీతాంబర వస్త్రాలు శ్రీ జ్వాల నరసింహ స్వామికి మరియు శ్రీ ప్రహ్లాద వరద స్వామికి తెలంగాణ రాష్ట్రం తరఫున అహోబిలం దేవస్థానం CAO శ్రీ రామానుజన్ స్వామి గారికి మరియు అహోబిలం ప్రధాన అర్చకులు శ్రీ కిదాంబి వేణుగోపాల స్వామికి అందించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: