పార్లమెంటు దాడి: 24 ఏళ్ల విషాదం | Parliament
Автор: DD NEWS Telangana
Загружено: 2025-12-13
Просмотров: 29
Описание: ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే భారత పార్లమెంటుపై 2001 డిసెంబర్ 13న జరిగిన ఉగ్రదాడికి నేటితో 24 ఏళ్లు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలు పన్నిన ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ విషాద ఘటన దేశ భద్రతా వ్యవస్థకు సవాలు విసిరింది. ఆ రోజు జరిగిన దాడి వివరాలు, తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు... పూర్తి కథనం ఇప్పుడు చూద్దాం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: