గ్రామ సచివాలయాల్లో అదృష్టవంతులు గ్రామ పంచాయతీ గ్రేడ్ 4 కార్యదర్శులు|payscale hike
Автор: ens live
Загружено: 2025-12-01
Просмотров: 4870
Описание: గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ప్రయోజనాలతో కూడిన పదోన్నతులు ఇస్తున్నారు ఇదిగో ఆధారాలు..చూడండి..//గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు.. కలుపుతున్నారు..// కాకపోతే దాన్ని ప్రత్యేకంగా బిల్లు చేయించుకోవాలి..// అలా చేయించుకున్న వారు మాత్రమే ఇప్పటివరకు ప్రయోజనాలు పొందారు చేయించుకోలేని వారికి పాత పేస్ కేలే ఉంది వాళ్ళకి కూడా ప్రభుత్వం త్వరలోనే బిల్లు పెట్టడం ద్వారా కొత్త పేస్కేలు కూడా వారికి రివేజ్ అవుతుంది..// ప్రయోజనాలతో కూడిన పదోన్నతులు వచ్చినందుకు పంచాయతీరాజ్ లోని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులు ఆనందపడుతుంటే వాళ్ళని చూసి వాళ్లతో పాటు విధుల్లో చేరిన మేము ఇంకా ఎలాంటి పదోన్నతులు తీసుకోలేదని తమ ఫేస్ కేల్ ఇంకా రివేజ్ కాలేదని మాకు కూడా నోసుల్ ఇంప్రూవ్మెంట్లు కలపాలని సచివాలయ ఉద్యోగులు ఆవేదన పడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు..// పదిమంది మంత్రులతో కూడిన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శి ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడానికి గల అవకాశాలను వేగంగా వెతుకుతున్నారు బహుశా మార్చి లో జరిగే మరోసారి సమావేశానికి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తో ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..// తమ జీవితాల్లో పదోన్నతితో కూడిన వెలుగులు నింపారని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులు అందరూ పంచాయతీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీర్తిస్తుంటే మిగిలిన శాఖల సిబ్బంది తమ శాఖల మంత్రులు ఎప్పుడు ఆ రకమైన చర్యలు తీసుకొని మాకు పదోన్నతులు కల్పిస్తారంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు..// ఒకేసారి విధుల్లోకి వచ్చిన తాము కొంతమందికి పదోన్నతులు కల్పించి మరి కొంత మందికి ఎలా వదిలేయడని జీర్ణించుకోలేకపోతున్నామని చాలా బాధతో ఆందోళన చెందుతున్నామని కూడా సచివాలయం కన్నీటి పర్యంతం అవుతున్నారు..// సెలవు దినాల్లో కూడా ప్రత్యేక విధులు ప్రత్యేక డ్యూటీలు సర్వేలు పేరుతో తమను అన్ని రకాలుగా పనులకు వాడుకున్న కూడా ప్రయోజనాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను అంటరాని వాళ్ళుగా చూస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..// తమకు కల్పించాల్సిన ప్రయోజనాలు పదోన్నతులు ఇంక్రిమెంట్లు సర్వీసులు వెంటనే అమలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఇక తాము చేసే ఆందోళన ఇంకా ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదని సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు..//
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: