జనసేనలో చేరిన దాదేపల్లి మైనార్టీ కుటుంబాలు ...
Автор: N Venugopal Reddy
Загружено: 2024-12-02
Просмотров: 12716
Описание:
జనసేనలో చేరిన మైనార్టీ కుటుంబాలు
-వేణుగోపాల్ రెడ్డి మీదనే నమ్మకం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దాదేపల్లి గ్రామంలోని మొత్తం ముస్లిం మైనార్టీ కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. తమను ఇంతకాలం ఆదుకున్న ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి జనసేనలో చేరడంతో తాము కూడా ఇకపై జనసైనికులుగా పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తామని, వేణుగోపాల్ రెడ్డి చెప్పిందే వేదమని స్పష్టం చేశారు. 60 కుటుంబాల నుంచి 400 మంది జనసేనలో చేరుతున్నామని ప్రకటించారు...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: