అధిక పిలకలు, దిగుబడి కోసం | వరి నాట్లు వేసిన 25 నుండి 45 రోజుల్లో వాడవలసిన మందులు|పోటాష్ ఎంత వేయాలి!
Автор: Farmer Care_రైతు సంరక్షణ
Загружено: 2023-02-18
Просмотров: 87210
Описание:
వరి నాట్లు వేసిన 25 నుండి 45 రోజులు అత్యంత కీలకమైన సమయం. ఎందుకనగా ఈ 20 రోజులలోనే వరి మొక్కలు దుంబ కట్టడం పిలకలు పోసుకోవడం జరుగుతుంది.
ఈ 25 నుండి 45 రోజుల మధ్యలో వచ్చినా పిలకలే వరి దిగుబడిని నిర్ణయించేది. అలాగే ఈ సమయంలోనే వరిని అనేక చీడ పురుగులు తెగుళ్లు ఆశించి పిలకల సంఖ్యను ప్రభావితం చేసి వరి దిగుబడిని తగ్గిస్తాయి.
ఈ వీడియోలో వరి నాట్లు వేసాక 25 నుండి 45 రోజుల్లో వరిని ఆశించే చీడపీడలు వాటి నియంత్రణ కోసం వాడాల్సిన పురుగు మందులు అలాగే పొటాష్ ఎప్పుడు ఎంత వేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం!@ Farmer Care_రైతు సంరక్షణ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: