పట్టపగలే దళితుల గుడిసెలకు నిప్పు ..బాధితులకు అండగా నోముల భగత్ | Prime9 Nalgonda
Автор: Prime9 Nalgonda
Загружено: 2026-01-01
Просмотров: 190
Описание:
#prime9nalgonda #nalgonda #nagarjunasagar #dalitrights #politicalviolence #TelanganaPolitics #brs #congressparty #justicefordalits #telugunews #breakingnews
ల్గొండ జిల్లా...
గుడిసెలు కాలిపోయిన బాధితులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని అహంకార ధోరణి మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికిన భగత్ కుమార్.
పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులోని సర్వేనెంబర్ 290 లో 58 మంది దళిత పేదలకు పార్టీలకతీతంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, అట్టి స్థలాల్లో స్థలాల్లో గుడిసెలు నిర్మించుకున్న వారి గుడిసెలకు పట్టపగలు అందరూ చూస్తుండగానే నిప్పు పెట్టారు కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్భంగా నోముల భగత్ బాధితులను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి గుడిసెలకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తల పై వెంటనే చర్యలు తీసుకోవాలని
గతంలో వారికి పట్టాలు ఇచ్చినప్పుడు పని చేసిన అధికారులు నేటికీ వారే ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు నోముల భగత్.
| Subscribe |
| Prime9 Nalgonda |
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: