తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు@eenadu
Автор: Eenadu
Загружено: 2025-06-29
Просмотров: 1233
Описание: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ, విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రాష్ట్ర ఫైనాన్స్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే నిర్మల వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.#eenadunews #tirumala #andhrapradesh #NatarajanChandrasekaran #mdsajjanar
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: