వెల్దండ గురుకుల విద్యార్థుల ఆందోళన..పురుగులు ఆహారంలో | Prime9 Mahbubnagar
Автор: Prime9 Mahbubnagar
Загружено: 2026-02-18
Просмотров: 13
Описание:
#prime9mahbubnagar #kurnooldistrict #studentrights #telangananews #telugucurrentaffairs #breakingnewstelugu #studentsafety
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు...
విద్యార్థులు తినే అన్నంలో పురుగులు ఉన్నాయంటూ ఆందోళన...
శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా .........
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో ఎన్నిసార్లు ప్రిన్సిపాల్ స్వర్ణలత దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని అందుకే రోడ్డెక్కినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రిన్సిపల్ స్వర్ణలత వైఖరి విద్యార్థినిలతో అసభ్యకరంగా, హేళనతో మాట్లాడడం జరుగుతుందని ప్రిన్సిపల్ స్వర్ణలత ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు దగ్గర ఫెర్వాల్ పార్టీ కొరకు డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెసిడెన్షియల్ కళాశాలలో డ్రైనేజీ లేక దుర్వాసనతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
| Subscribe |
| Prime9 Mahbubnagar |
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: