బ్రహ్మోత్సవాలలో పుష్కరిణి ప్రారంభోత్సవం లో పాల్గొన్న MLA, MLC. MP లు VPR దంపతులు,MP, BMR .
Автор: 7STAR NEWS LIVE
Загружено: 2026-03-01
Просмотров: 45
Описание:
SPSR నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలో బోగోలు మండలం లోని కొండ బిట్రగుంట
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము భిలకూట క్షేత్రం నందు బ్రహ్మోత్సవాలలో సందర్భంగా కావలి MLA దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పుష్కరిణి నిర్మాణ దాతలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు యాదవ్, కావలి మాజీ AMC చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణి ప్రారంభోత్సవము సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు , మరియు అర్చక బృందం వేద పండితులు వేదమంత్రాలు నడుమ శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి పుష్కరిణి మండపం పై కలశము ప్రతిష్ట, పుష్కరిణి ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి అరవ రాధాకృష్ణ ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి తెలిపారు. పై కార్యక్రమంలో కావలి MLA దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి,MP లు VPR దంపతులు MP BMR,MLC బీద రవిచంద్ర, ఆలయ కార్యనిర్వహణ అధికారి అరవ రాధాకృష్ణ, ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి,ఆలయ ప్రధాన అర్చకులు, మరియు అర్చక బృందం భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: