వరి చేను మధ్య ఖాళీ స్థలంలో 4 వేల కొర్రమీను పెంచుతున్నాను | రైతు బడి
Автор: తెలుగు రైతుబడి
Загружено: 2022-07-12
Просмотров: 1453526
Описание:
మూడున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేసే రైతు.. ఆ పొలం మధ్య నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలంలో చెరువు తవ్వి కొర్రమీను చేపలు పెంచుతున్నారు. 4 వేల చేప పిల్లలు పోసి 10 నెల్లుగా పెంచుతున్న ఆ రైతు అనుభవం మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామంలో ఎర్రమాద సత్తి రెడ్డి గారు అనే రైతు ఈ వీడియోలో కొర్రమీను సాగులో తన అనుభవం మనతో పంచుకున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వరి చేను మధ్య ఖాళీ స్థలంలో 4 వేల కొర్రమీను పెంచుతున్నాను | రైతు బడి
#RythuBadi #MurrelFish #కొర్రమీను
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: