మొంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా పరిస్థితులపై సమీక్షించుటకు విచ్చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి..
Автор: dpro guntur
Загружено: 2025-10-26
Просмотров: 1058
Описание:
Scroll please...
మొంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా పరిస్థితులపై సమీక్షించుటకు విచ్చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా మరియు ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్.పి.సిసోడియా
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,
గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, స్వాగతం పలికారు.
జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: