P.S. అజయ్ కుమార్, "కొరత" నవలలో ప్రస్తావనకు వచ్చిన భూమి అంశాలపై చేసిన ప్రసంగo
Автор: Ajay Shankar
Загружено: 2026-03-03
Просмотров: 286
Описание: ప్రసిద్ధ కధకులు, సంపాదకులు శ్రీ వివిన మూర్తి గారు రచించిన నవల " కొరత" ఆవిష్కరణ సభ 2026, ఫిబ్రవరి 23న విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఆ సభలో , అనకాపల్లి పట్టణ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు P.S. అజయ్ కుమార్, "కొరత" నవలలో ప్రస్తావనకు వచ్చిన భూమి అంశాలపై చేసిన ప్రసంగo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: